
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఓజి’తో అభిమానులకు పండగ చేయనున్నారు! సుజిత్ డైరెక్షన్లో, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్గా తెరకెక్కుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ షూటింగ్ ఫుల్ స్వింగ్లో ఉంది. కెమెరా డిపార్ట్మెంట్ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వారంలో పవన్-ఇమ్రాన్ మధ్య హై వోల్టేజ్ సీన్స్ చిత్రీకరణ జరగనుంది. పవన్ త్వరలో సెట్స్లో జాయిన్ కానున్నారని సమాచారం. ప్రియాంక మోహన్ హీరోయిన్గా, డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం! ఫ్యాన్స్ రిలీజ్ డేట్ కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు.