
టాలీవుడ్ లో ఓ కొత్త వార్త చెక్కర్లు కొడుతుంది. ఇప్పటికే 3 సినిమాలకు ఓకే చెప్పిన పవన్, ఇప్పుడు మరో సినిమాకి ఓకే చెప్పినట్లు సమాచాచం. అయితే ఆ సినిమా అట్లీ ఇంకా త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతుందంటన్నారు. అట్లీ డైరెక్షన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది అని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు ఇప్పటికే పవన్ కథలో చెరగా, ఇప్పుడు మరో సినిమా రావటం తో డేట్లు ఎలా ఇస్తారో అనుకుంటున్నారు. కాగ ఇప్పటికే ఏపీ ఎలక్షన్స్ వల్ల తానా సినిమాల షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ హడావిడిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే . ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు తర్వాత అట్లీ – త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా ఉంటే అవకాశాలు ఉన్నాయి.
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తరువత ముందుకు ఒప్పుకున్నా ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీర మల్లు సినిమాలూ చక చక షూటింగు పూర్తి చేసుకొని ఈ కొత్త సినిమాకి వెళతాడా, లేడా హరిహర వీర మల్లు, ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ తరువతా ఈ కొత్త సినిమాకి వెళతాడా అనేది చూడాలి.