పవన్ కళ్యాణ్ గారిని కలిసిన వైఎస్ షర్మిల

ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వై ఎస్ షర్మిల గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ లోని తమ నివాసంలో గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది. వైయస్ షర్మిల గారు తన కుమారుడు వైయస్ రాజారెడ్డి వివాహానికి గాను పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు.

తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి పవన్ కళ్యాణ్ గారికి చాలా పెద్ద అభిమాని అని, తానా పెళ్లికి హాజరైతే చాలా సంతోషపడతాడు అని చెప్పడం జరిగింది. వీరీ ఈ కలయిక రాజకీయంగా కూడా ఎన్నో ఆలోచనలకి దారి తీస్తునాయి. అయితే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న విషయం అందరికి తెలిసిందే. వీర కలాయిక చూసి ధీనికై రాజకీయ విశ్లేషకులు తమ తమ శైలిలో వారి ఆలోచనలు వ్యక్తం చేస్తున్నారు.